భూమినే నమ్ముకున్న రైతుకు
భరోసా ఇచ్చే బాధ్యత తీసుకున్నా అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారు సభా ముఖంగా తెలిపారు. నువ్వు భూమిని సాగు చెయ్యి నీ బాగోగులు నావి అని భరోసా ఇచ్చారు, 18 నెలల పాలనలో లక్ష కోట్ల సంక్షేమ పధకాలకు వెచ్చించినట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రైతుకు వెన్నుధన్ను గా ఉంటామని మాట ఇచ్చారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లిచ్చి రైతుల ఖాతాలలో జమచేసి వ్యవసాయ పండుగకు శ్రీకారం చుడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంతో ఏన్నికల మేనిఫెస్టోలో తెలంగాణా రైతులకు ఇచ్చిన వాగ్ధానం అమలు చేసినారు.