Have a look
Trending
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు – 2026’కు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు తెరపడనుంది. ముఖ్యాంశాలు: చర్చలో…