Have a look

భారత సైనిక శౌర్యానికి ప్రతీకగా, నేడు దేశవ్యాప్తంగా 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు

కార్గిల్ అమరవీరులకు ప్రముఖుల ఘన నివాళులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సరిహద్దులను రక్షించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్‌లోని ద్రాస్ కార్గిల్ యుద్ధ స్మారకం…

Trending

GEN Z ఉద్యమం పోరుతో, కేంద్ర మంత్రి రాజీనామా

ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, శనివారం 25 జూలై 2026న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు. గత ఐదు వారాలుగా ఢిల్లీలోని…