Have a look

అట్రాసిటీ యాక్ట్ పరిహార కుంభకోణం, దర్యాప్తు చేపట్టిన యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్‌: ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద చెల్లిస్తున్న ఆర్థిక పరిహారాల దరఖాస్తులు, వాటి పంపిణీ తీరుపై సమగ్ర విచారణ జరపాలని అల్లాహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఝాన్సీకి చెందిన అడ్వకేట్ సంతోష్ కుమార్ దోహ్రే, ఆయన కుటుంబ…

Trending

ఆంధ్రప్రధేశ్ లో జెన్-Z నూతన పార్టీ…

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర సంచలనంగా మారింది. విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌లో సోమవారం మధ్యాహ్నం ఆయన ఈ ప్రెస్…