Have a look
Trending
కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై దాడులు.. ప్రశ్నించే గొంతు నొక్కడమే లక్ష్యం!
నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, విపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా రాజకీయం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు…