నెల్లూరు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…
Category: Breaking News
AMR గ్రూప్ మైనింగ్ అక్రమాల పై ED సోదాలు
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి భారీ తనిఖీలతో కలకలం రేపారు. ప్రముఖ మౌలిక సదుపాయాలు, మైనింగ్…
ఆంధ్రప్రధేశ్ లో జెన్-Z నూతన పార్టీ…
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో నిర్వహించిన మీడియా…
వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు, సాకారమైన మూడు దశాబ్దాల కల..
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 31 ఆగస్టు 2026న ప్రకాశం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద చారిత్రాత్మక…
రిజర్వేషన్ హటావో దేశ్ బచావో ఆందోళన్…
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో ‘రిజర్వేషన్ హఠావో’ (రిజర్వేషన్లను తొలగించండి) ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. వివిధ వర్గాలకు చెందిన…
నేపాల్ ని తుడిచి పెట్టేసిన జలప్రళయం…
ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్లో ప్రకృతి విపత్తు పెను విషాదాన్ని మిగిల్చింది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఘోర ఆకస్మిక వరదల…
సాదిక్ ఖాన్ ఉగ్రవాద మూలాలపై, NIA దర్యాప్తు కోరిన విజయ సాయిరెడ్డి
రావులపాలెం, ఆగస్టు 24: నూకరాజు, ఆయన భార్య, కుమార్తె ఆత్మహత్య ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని మాజీ ఎంపీ వి.…
ప్రిన్సిపాల్ హత్య కేసులో స్కూల్ విద్యార్థులే నరహంతకులు…!
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి (49) అత్యంత దారుణ హత్య ఉదంతం తెలంగాణ…
హైదరాబాద్లో భారీగా నకిలీ నెయ్యి-రాకెట్ గుట్టు రట్టు.
హైదరాబాద్ నగరంలో నకిలీ నెయ్యి తయారు చేస్తున్న, విక్రయిస్తున్న ముఠాలపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), కమిషనర్స్ టాస్క్ఫోర్స్…