తల్లికి వంధనం రేపటి నుంచే అమలు

Share Now

ఏన్నికల హామీలు అయిన సూపర్ సిక్స్ అమలులో బాగంగా తల్లికి వంధనం హామీని రాష్ట్రంలో రేపటి నుంచే అమలు కానుంది. కొత్తగా ఓవటవ తరగతిలో చేరే విధ్యార్ధుల నుంచి ఇంటర్ మొదటి సంవత్సర విధ్యార్ధుల వరకు ఈ పధకం అమలు చేయనున్నారు. ఓక ఇంట్లో ఏంత మంది విధ్యార్ధులుంటే అందరికీ వర్తించేలా జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం, ఈ పధకం ద్వారా రాష్ట్రంలో గల 67,27,124 లక్షల మంది విధ్యార్ధులకు లభ్ధీ చేకూరనుంది. రేపటి నుంచి తల్లుల కాతాలలో జమ కానున్న 15000 రూపాయలు, తల్లికి వంధనం పధకానికి కాను ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఏన్నికల హామీలలో ఉన్న పధకాలలో 4వేల రూపాయలు వృధాప్య పించన్లు, అన్నా క్యాంటీన్లు, డియస్సి నోటిఫికేషన్ ఇప్పటికే అమలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *