చీనాబ్ వంతెనను ప్రారంబించిన ప్రధాని మోడీ

చినాబ్ నదిపై 46 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రైల్ వంతెనలను ప్రారంబించి జాతికి అంకితం చేసిన ప్రధాని. ఈ…

ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వన మహోత్సవం

ప్రపంచ పర్యావరణ ధినోత్సవం సంధర్బంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ సంస్ధ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో తుల్లూరు లో ఏర్పాటైన ప్లాస్టిక్…

వెన్నుపోటు దినం కధం తొక్కిన వైకాపా శ్రేణులు

కూటమి ఏడాది పాలనపై వైకాపా పార్టీ తలపెట్టిన బాబు వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అని పార్టీ శ్రేణులు జోష్.…

మాగుంట కార్యాలయంలో కూటమి నాయకుల వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరియు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గా మాగుంట శ్రీనివాసులు…

కూటమి పాలన ఏడాది పూర్తయిన సంధర్బంగా

కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సందేశంగా, జూన్4వ తేదీని, ఆంధ్రప్రదేశ్…

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో ధర్నా

హైదరాబాద్ ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన వ్యవస్ధాపకురాలు కల్వకుంట కవిత…

వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్-19 మహమ్మారి

దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా మహమ్మారి, జూన్ 2, నాటికి దేశం మొత్తం మీద 3961 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదైనాయి.…

నెల్లూరు అక్రమ వలస కార్మీకుల అడ్డాగా మారిందా ?

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4 ప్రత్యేక వాణిజ్య మండలిలు(SEZ) మరియు ఓక పోర్టు ఉన్నాయి అలాగే తమిలనాడు రాష్ట్ర సరిహద్దు…

గధ్ధర్ అవార్డ్ అందుకోనున్న పుష్పరాజ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కలాత్మక ప్రతిభకు ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డ్ లను 2024వ సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా…

ఇక రాజ్యసభ సభ్యునిగా గలమెత్తనున్న కమల్ హాసన్

తమిళనాడు రాష్ట్రం నుంచి జూలై 25వ తేదీతో ఖాళీ కాబోతున్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల కాల పరిమితి, వారు అన్బుమని రామదాస్,…