Blog

బి ఆర్ ఏస్ కోట పై కాంగ్రేస్ జెండా రెపరెపలు

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి…

FCI సొసైటీ భూ ఆక్రమణపై తెలంగాణ హైకోర్టు తీర్పు

గచ్చిబౌలిలోన గల 20 ఎకరాల ఎఫ్‌సీఐ సొసైటీ భూమిని ఆక్రమించినందుకు సంధ్య కన్వెన్షన్ హాల్ యజమానిని బాధ్యులుగా తేల్చిన తెలంగాణ హైకోర్టు.…

దేశ రాజధాని ఏర్రకోట వద్ద భారీ విస్పోటనం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడుతో నగరం ఒక్కసారిగా…

బీహార్ తొలి దశలో రికార్డు పోలింగ్ నమోదు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో చారిత్రక ఘట్టం నమోదైంది. నవంబర్ 6, గురువారం నాడు జరిగిన మొదటి దశ పోలింగ్‌లో రాష్ట్ర…

పట్టణ జీవనోపాదుల క్లష్టర్ల ఏర్పాటుపై పరిశీలనా కమిటీ సమావేశం

పట్టణ స్థానిక సంస్థల్లోని (ULBs) స్వయం సహాయక బృందాల (SHG) సభ్యులతో జిల్లా/ఉత్పత్తి-నిర్దిష్ట ఉపాధి క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించిన…

SC/ST యాక్ట్ కేసులలో, కనిపించని నాలుగో సింహాలు చేసే ఓవర్ యాక్షన్ పై సుప్రింకోర్టు అక్షింతలు

సుప్రీంకోర్టు వార్తలు : ఫిర్యాదుదారుడిని “బాస్టర్డ్” అని పిలిచినందుకు SC/ST చట్టం కింద బుక్ అయిన వ్యక్తికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్…

విశ్వ విజేతగా నిలచిన భారత్! మహిళల ప్రపంచ కప్ ట్రోఫీ మనదే…

భారత మహిళల క్రికెట్‌కు చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. ఎట్టకేలకు విశ్వవిజేతగా నిలిచే కల నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్…

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ నియామకం

న్యూడిల్లీ: సుప్రీమ్ కోర్టు తదుపరి, 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్య కాంత్ గారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారిక…

తీరం దాటిన మోంధా తుఫాన్

​కాకినాడ/అమలాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ సూపర్ సైక్లోన్ సోమవారం (అక్టోబర్ 27, 2025) సాయంత్రం కాకినాడ – మచిలీపట్నం మధ్య కోనసీమ…

కర్నూల్ బస్సు దుర్ఘటనపై NHRC కి ఫిర్యాదు

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంపై తక్షణ విచారణకు డిమాండ్ చేస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదు* ​​అక్టోబర్ 24,…