ఆపరేషన్ సింధూర్ పేరిట ఈరోజు వేకువ జామున సుమారుగా 3-4 గంటల మద్య సమయంలో భారత వాయు సేన బలగాలు పాకిస్తాన్…
Category: Trending
రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ కసరత్తు
భారత హోం మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం రేపు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో సివిల్ మాక్ డ్రిల్…
ఎన్నో వివాదాల నడుమ చెన్నై ఆంధ్ర క్లబ్ ఎన్నికలు జరిగేనా ?
చెన్నైలో తెలుగువారికి ఒక వేదిక అయినటువంటి ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్ర క్లబ్ ) గత 6 సంవత్సరలుగా…
ప్రధాన మంత్రి చేతుల మీదుగా అమరావతి నగర పునఃర్నిర్మాణ కార్యక్రమం
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, సుమారుగా 60 వేల కోట్ల రూపాయల అభివృద్ధి…
స్పందన లేని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘీభావం
తెలుగు సినీ పరిశ్రమ నేడు చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులతో జరిపిన పెహల్గామ్ ఉగ్రదాడి పై నిరసన కార్యక్రమంలో బాగంగా కొవ్వొత్తుల…
రాజ్యసభ ఉత్కంఠత కు తెరదించిన భాజపా
వైకాపా రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి మధ్యంతర రాజీనామా తో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీలో భాగంగా,…
తాజ్ మహల్ వద్ద అమెరికా ఉపాధ్యక్షులు
తాజ్ మహల్ వద్ద అమెరికా ఉపాధ్యక్షులు….అమెరికా ఉపాధ్యక్షులు J.D. VANCE గారు తమ నాలుగు రోజుల భారతదేశ మొదటి పర్యటనలో భాగంగా…
సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు, ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశం. రియల్ ఎస్టేట్ సంస్థలైన…
ఫ్రాన్సిస్ పోప్ గారి మృతి తో శోకసంద్రంలో ప్రపంచ దేశాలు
గత నెల కాలంగా చికిత్స ఆయన తన 88వ ఏటా ఈరోజు తుది శ్వాస విడిచారు ఆయన ముఖ్యంగా గాజా ఇజ్రాయిల్…
కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ రచ్చ
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ ఉప ఎన్నికలు రచ్చ సృష్టిస్తున్నాయి. మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో కూటమిలోని టీడీపీ, జనసేన,…