ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరియు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు గెలిపొంది మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఒంగోలు లోని రామ్ నగర్ నందు గల MP మాగుంట కార్యాలయంలో వేడుకలు. మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. ఈ సందర్భంగా ఎంపీ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు, మాగుంట అభిమానులు.