ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావస్తున్నా సినీ పెద్దలు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కలవక పోవడాన్ని త్రీవ్రంగా తప్పు బట్టారు. సినిమా రిలీజైనపుడు టికెట్ల రేట్ల పెంపుదలకు తప్ప ఇంక దేనికి స్పందన లేదా అని ఏద్దేవా చేశారు. జూన్ 1నుండి రాష్ట్రంలో సినిమా ధియేటర్ ల బంద్ ధృష్ట్యా ఇది తప్పుకుండా రాబోయే రోజుల లో తన సినిమా వీరమల్లు పై కూడా ఈ బంద్ ప్రభావం పడుతుందనే భావనతో ఇలా మాట్లాడారు అని TFI వర్గాల టాక్.