కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై దాడులు.. ప్రశ్నించే గొంతు నొక్కడమే లక్ష్యం!

నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, విపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా రాజకీయం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా…

ఘనంగా పసుపు పండుగ…

అమరావతి: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ, అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మహానాడు-2026’ నేడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పొదుపు చర్యల్లో భాగంగా…

DSC ఫలితాలతో, మంత్రి నారా లోకేష్ పదవికి ముప్పు తప్పదా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

వైకాపా ప్రభుత్వంలో మైనర్ బాలల ఆస్తులలో…, NUDA అక్రమ లేఔట్ లు

నెల్లూరు: ఇంధ్రప్రస్ధ లేఔట్, పేడూరు గ్రామం, తోటపల్లి గూడూరు మండలంలో 17 మంది రైతులు కలసి, 28వేర్వేరు సర్వే నంబర్లలో గల…

స్ధానిక సంస్ధల ఏన్నికల్లో వైకాపా పార్టీ ఏటికి ఏదురీతే..!

2019 అసెంబ్లీ ఏన్నికల వరకూ పార్టీకి వెన్నంటి నడిచిన కార్యకర్తల నడ్డి విరిచిన గత ప్రభుత్వంలో వైఏస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు.…

ఏపీ కొత్త జనాభా విధానం పై పెరుగుతున్న చర్చ..!

​అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘జనాభా నిర్వహణ విధానం – 2026’ (Draft Population…

మెప్మా కార్యకలాపాలపై రాష్ట్ర స్ధాయి సమీక్ష

తాడేపల్లి, ఫిబ్రవరి 19, 2026: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, స్వయం సహాయక సంఘాల (SHG) బలోపేతం మరియు మహిళా…

TTD లడ్డూలో సింధటిక్ నెయ్యి కల్తీ నిజమే :CBI విచారణలో విస్తుపోయే నిజాలు

తిరుపతి, జనవరి 2026: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.…

తీరం దాటిన మోంధా తుఫాన్

​కాకినాడ/అమలాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ సూపర్ సైక్లోన్ సోమవారం (అక్టోబర్ 27, 2025) సాయంత్రం కాకినాడ – మచిలీపట్నం మధ్య కోనసీమ…

కర్నూల్ ఘటనలో తేలుకుట్టిన దొంగల్లా ట్రాన్స్ పోర్ట్ శాఖ

కర్నూలు బస్ దగ్ధం ముమ్మాటికీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. 21 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న సంఘటనలో ప్రభుత్వం కఠిన చర్యలు…