బిజెపి కొత్త జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబిన్

న్యూడిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బిహార్ మంత్రి నితిన్ నబిన్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (National Working…

బీహార్ లో ఏన్డిఏ కూటమి విజయ ధుంధుబి

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిశాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)…

నిజంగా భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ చచ్చి పోయిందా?

అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత ఆర్ధిక వ్యవస్ధ చనిపోయింది అని వ్యాఖ్యానించి భారత ఆర్ధిక వ్యవస్ధ డొల్ల తనాన్ని బయటపెట్టాడా……

చీనాబ్ వంతెనను ప్రారంబించిన ప్రధాని మోడీ

చినాబ్ నదిపై 46 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రైల్ వంతెనలను ప్రారంబించి జాతికి అంకితం చేసిన ప్రధాని. ఈ…

భారత్ పాక్ నడుమ అలముకొంటున్న యుద్ధ మేఘాలు

సరిహద్దుల వెంబడి పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలకు సమాయత్తమవుతున్న ఇరు దేశాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యల విషయంలో తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణం…

ప్రధాన మంత్రి చేతుల మీదుగా అమరావతి నగర పునఃర్నిర్మాణ కార్యక్రమం

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, సుమారుగా 60 వేల కోట్ల రూపాయల అభివృద్ధి…

రాజ్యసభ ఉత్కంఠత కు తెరదించిన భాజపా

వైకాపా రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి మధ్యంతర రాజీనామా తో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీలో భాగంగా,…