​జనజీవన స్రవంతిలోకి రండి.. పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి: రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

​హైదరాబాద్: “హింస ద్వారా సాధించేదేమీ లేదు.. చర్చల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.…

ఏపీ కొత్త జనాభా విధానం పై పెరుగుతున్న చర్చ..!

​అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘జనాభా నిర్వహణ విధానం – 2026’ (Draft Population…

ఇరాన్, లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు

మార్చి 5, 2026 మధ్యప్రాచ్యం మరోసారి రణరంగంగా మారింది. గత శనివారం ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్య…

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఏఐ విప్లవానికి వేధికగా భారత్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం వేదికగా “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026” అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 16న…

సిటీ పోలీస్ కమిషనర్, శంషాబాద్ విమానాశ్రయ ఆకశ్మిక తనికీ

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లోని పోలీస్ అవుట్‌పోస్ట్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ శుక్రవారం ఆకస్మికంగా…

పుర పోరులో కాంగ్రేస్ హవా…బీటలు వారిన గులాబీ కోటలు

​హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గత శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో…

వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ – 2026

​నెల్లూరు, ఫిబ్రవరి 12: తీర ప్రాంతాల భద్రత, దేశ రక్షణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా…

TTD లడ్డూలో సింధటిక్ నెయ్యి కల్తీ నిజమే :CBI విచారణలో విస్తుపోయే నిజాలు

తిరుపతి, జనవరి 2026: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.…

డిల్లీ లో మిన్నంటిన గణతంత్ర సంభరాలు

ఢిల్లీలో మిన్నంటిన గణతంత్ర సంబరాలు: కర్తవ్య పథ్‌లో భారతీయుల పౌరుషం, సంస్కృతి ప్రదర్శన ​న్యూఢిల్లీ: భారతదేశం నేడు తన 77వ గణతంత్ర…

మెప్మా మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణ బాధ్యతల స్వీకరణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మిషన్ డైరెక్టర్‌గా (పూర్తి అదనపు బాధ్యతలు) సీనియర్ ఐఏఎస్ అధికారిణి…