TTD లడ్డూలో సింధటిక్ నెయ్యి కల్తీ నిజమే :CBI విచారణలో విస్తుపోయే నిజాలు

తిరుపతి, జనవరి 2026: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.…

తీరం దాటిన మోంధా తుఫాన్

​కాకినాడ/అమలాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ సూపర్ సైక్లోన్ సోమవారం (అక్టోబర్ 27, 2025) సాయంత్రం కాకినాడ – మచిలీపట్నం మధ్య కోనసీమ…

కర్నూల్ ఘటనలో తేలుకుట్టిన దొంగల్లా ట్రాన్స్ పోర్ట్ శాఖ

కర్నూలు బస్ దగ్ధం ముమ్మాటికీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. 21 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న సంఘటనలో ప్రభుత్వం కఠిన చర్యలు…

రాష్ట్రంలో కొత్తగా ఏడు PMNDP డయాలసిస్ సెంటర్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏడు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు…

బైపోల్స్ లో టిడిపి విజయ ధుంధుబి …

కడప జిల్లా లో జరిగిన వొంటిమిట్ట మరియు పులివెఅందుల బైపోల్స్ నందు హోరా హోరీగా సాగిన పోటీలో రెండు చోట్లా జడ్పిటిసి…

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పై విరుచుకు పడ్డ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావస్తున్నా సినీ పెద్దలు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి…

గ్రీన్ ఏనర్జీ లక్ష్యం గా ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఏనర్జీ ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ…

ప్రధాన మంత్రి చేతుల మీదుగా అమరావతి నగర పునఃర్నిర్మాణ కార్యక్రమం

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, సుమారుగా 60 వేల కోట్ల రూపాయల అభివృద్ధి…