మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు

న్యూఢిల్లీ: భారత పార్లమెంటరీ చరిత్రలో నేడు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు…

డిలిమిటేషన్ లో దక్షిణాది కి అన్యాయం…?

డిలిమిటేషన్ లో దక్షిణాది కి అన్యాయం చేస్తే సహించేది లేదని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు, దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా…

అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో రికార్డు స్థాయి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

న్యూఢిల్లీ: దేశంలో మినీ సంగ్రామంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల తొలి ఘట్టం ముగిసింది. నిన్న (ఏప్రిల్ 9, 2026) అస్సాం, కేరళ…

కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026: హోరాహోరీగా సాగుతున్న త్రిముఖ పోరు!

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రణం తుది దశకు చేరుకుంది. 140 నియోజకవర్గాలకు సంబంధించి ఏప్రిల్ 9న ఒకే విడతలో…

బెంగాల్ లో రాష్ట్రపతి పాలనే ఉత్తమమా…?

పశ్చిమ బెంగాల్‌: మాల్దా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా విధుల్లో ఉన్న ఏడుగురు న్యాయాధికారులను నిరసనకారులు…

పుర పోరులో కాంగ్రేస్ హవా…బీటలు వారిన గులాబీ కోటలు

​హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గత శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో…

బిజెపి కొత్త జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబిన్

న్యూడిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బిహార్ మంత్రి నితిన్ నబిన్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (National Working…

బీహార్ లో ఏన్డిఏ కూటమి విజయ ధుంధుబి

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిశాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)…

నిజంగా భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ చచ్చి పోయిందా?

అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత ఆర్ధిక వ్యవస్ధ చనిపోయింది అని వ్యాఖ్యానించి భారత ఆర్ధిక వ్యవస్ధ డొల్ల తనాన్ని బయటపెట్టాడా……

చీనాబ్ వంతెనను ప్రారంబించిన ప్రధాని మోడీ

చినాబ్ నదిపై 46 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రైల్ వంతెనలను ప్రారంబించి జాతికి అంకితం చేసిన ప్రధాని. ఈ…